Railway Employees | ప్రమోషన్ల కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టారు గుజరాత్కు చెందిన ముగ్గురు రైల్వే ఉద్యోగులు. సూరత్ సమీపంలో కిమ్ - కొసంబ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్పై 71 లాక్లు, ట్రాక్ల�
బాలుడ్ని తమకు అప్పగించాలని కన్న తల్లిదండ్రులు కోర్టును కోరారు. అయితే పెంచిన వారి వద్దనే ఉంటానని ఆ బాలుడు కోర్టుకు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడ్ని శిశు సంరక్షణకేంద్రానికి అప్పగించారు.