ఆరంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో రెండో మేస్త్రీ ఉపేందర్ కూడా విగతజీవుడయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సహాయక బృందాలు అతడి మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశాయి. భద్రాచలం పట్టణంలోని పంచాయ�
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం వద్ద సహాయక చర్యలకు సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపడుతున్న చర్యలు ముందుకు సాగడం లేదు.