జిల్లాలో ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రానీయొద్దని, వారికి సమస్యలు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గనులు, భూగర్భ శాఖల కార్యదర్శి సురేంద్రమోహన్
యాసంగి 2023-24 ధాన్యాన్ని ప్రణాళిక బద్ధంగా మద్దతు ధర పై కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సం బంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్లోన�