కేసీ కెనాల్ (కర్నూలు- కడప)కు కేటాయింపుల మేరకు నీరందడం లేదని, అందుకే గుండ్రేవుల రిజర్వాయర్ను నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ చెప్తున్నది. కానీ, వాస్తవంగా కేటాయింపులకు రెట్టింపు స్థాయిలో నీటిని కేసీ కె�
మహబూబ్ నగర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం నుంచి ప్రస్తుతం సుంకేసుల డ్యాంకు 16,587 క్యూసెక్కుల వరద వస్తున్నట్టు అధికారులు తెలిపారు. వరదను నాలుగు గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 16000వేల క్యూసెక్కుల