సిద్దిపేట జిల్లాలో పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేసేందుకు గత నెలలో మార్క్ఫైడ్ అధికారులు ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను అధికారులు పూర్తి చేసినప్పటి
సిద్దిపేట జిల్లాలో సన్ప్లవర్ రైతులు ఆందోళనలో ఉన్నారని, కొనుగోలు కేంద్రాలు కొనసాగించి పూర్తిస్థాయిలో పంట సేకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ఫోన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్య�
రాష్ట్ర ప్రభుత్వం పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని హెగ్డోలి, కొల్లూర్, యాద్గార్పూర్ గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కొనుగోలు చేయని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.