రాష్ట్రంలో పొద్దుతిరుగుడు గింజల కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని, కొనుగోలు కేంద్రాలను సోమవారం నుంచే ప్రారంభించాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్
పొద్దుతిరుగుడు సాగుచేసిన రైతులకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుభవార్త చెప్పారు. పొద్దుతిరుగుడు రైతులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు బయట మార్కెట్లో పొద్దుతిరుగుడు పంట అమ్ముకొని నష్టపో�