న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్కు విముక్తి లభించింది. భార్య సునందా పుష్కర్ ( Sunanda Pushkar )అనుమానాస్పద మృతి కేసులో ఎంపీ శశిథరూర్పై ఉన్న ఆరోపణలను కోర్టు కొట్టిపారేసింది. ఢిల్లీ హైకోర్టు స్పెష�
Sunanda Pushkar death case: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో తీర్పును ఢిల్లీ కోర్టు వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.