గ్రేటర్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.8డి�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. వామ్మో ఎండలంటూ ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ ఆరంభంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే మున్ముందు ఎల