మారేడ్పల్లి : అప్పుల బాధ తట్టుకోలేక దంపతులిద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను తెలిపిన వివరాల ప్
సికింద్రాబాద్ : పరిచయమైన ఆంటీ మాట్లాడటం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం బల్కంపేటకు చెందిన పి. �
మన్సూరాబాద్ : గుండె నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ కరెంటు వైర్లను నోటిలో పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఎల్బీనగర్ �
అడ్డగుట్ట : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప, బాధితుల కథనం ప్రకారం… �