ఇటీవలే పారిస్ వేదికగా ముగిసిన పారాలింపిక్స్లో భాగంగా బ్యాడ్మింటన్లో భారత్కు ఐదు పతకాలు అందించిన పారా షట్లర్లకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) రూ. 50 లక్షల నగదు రివార్డును ప్రకటించింది
యతిరాజ్ | టోక్యో పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం లభించింది. బ్యాడ్మింటన్లో సుహాస్ యతిరాజ్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్ఎల్ 4 విభాగం ఫైనల్లో