18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని నూతన అంబేద్కర్ భవన్లో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఉట్నూర్ ఆర్డీవో సురేశ్ పేర్కొన్నారు. మండలంలోని ఉడుం పూర్, కల్లెడ, నవాబుపేట, పెద్దూర్ల్లో ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదుకు చేపట్టిన క్యాంపెయిన్ ను ఆయన