ఆశ్రమ పాఠశాల, గురుకులాల్లో అధికారుల నిర్లక్ష్యంతో అందులోని పేద విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. చదువుల సంగతి ఎలా ఉన్నా కనీసం కడుపునిండా అన్నం తినలేని పరిస్థితి నెలకొన్నది. వసతి గృహాల్లో నెలకొన్న దుస్�
జీవన్గి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మాడు అన్నం వడ్డించారంటూ వివిధ పత్రికల్లో బుధవారం కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా విద్యాధికారి అబ్దుల్ఘనీ సీరియస్గా స్పందించి, మండల విద్యాధికారి దుస్సా రాముల