సబ్సిడీ విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించి విక్రయించిన దందాతో తమకు ఎలాంటి సంబంధం లేదని సస్పెండ్ అయిన ఏఈవోలు తెలిపారు. తొర్రూరు మండలానికి కేటాయించిన పచ్చిరొట్ట జీలుగ విత్తనాలు బ్లాక్ మార్కెట్క�
సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ 2023 వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రాబోయే సీజన్లో మొత్తం 7.26 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఒకవేళ వర్షాలు ఆశించిన స్థ
పూడూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంకోసం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పూడూరు మండలం మన్నెగూడ రైతు సేవకేంద్రం (ఆగ్రోస్) ద్వారా శనిగ విత్తనాలను ఎన్ఎఫ్ఎ�