వినాయక మండపాల వద్ద కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు శుక్రవారం పట్టణ అధ్యక్షుడు పసులేటి గోపి కిషన్ ఆధ్వర�
అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక నవంబర్ 3న జరుగనున్నది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, విల్లు, బాణం ఎన్నికల చిహ్నాన్ని ఈసీ స్థంభింపజేసింది. అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక కోసం ప్రత్యామ్నాయ ఎన్నికల చిహ్నంతోపాటు పార్టీ పే�