వర్షాకాలం ప్రారంభం అయింది. రైతులు సాగు మొదలుపెడుతున్నారు. అయితే కొన్ని చోట్ల విద్యుత్ తీగలు చేతితో అందుకుంటే తాకేంత కిందికి జోల పడిపోయాయి. ప్రస్తుతం సాగుకాలం కావడంతో ట్రాక్టర్లతో దున్నుకునేందుకు రైతుల
కరీంనగర్లోని (Karimnagar) సుభాష్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్ నగర్లో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. క్రమంగా పక్కన ఉన్న పూరిళ్లకు వ్యాపించడంతో ఐదు వంట గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దుండగులు రెచ్చిపోయారు. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో అంతా చూస్తుండగానే నడిరోడ్డులో ఓ కారుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.