రాజ్యాధికారం దక్కని కులాలు అంతరించిపోతాయని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాటలు అక్షర సత్యం. అట్టడుగువర్గాల ప్రజలందరికీ రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో దేశ పౌరులకు ఓటు హక్కు కల్పి�
వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇది ప్రమాదకర బుజ్జగింపు ధోరణికి దారితీసే ప్రమాదం ఉన్నదని తెలిపింది. ఎస్సీ, ఎస్�