హెచ్సీయూ భూములను వేలం వేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీధి రౌడీల్లా ఒకరినొకరు కొట్టుకున్నారు. వివరాల్లో వెళితే.. ఇంటిగ్రేటేడ్ కెమిస్ట్రీ కోర్సు చదివే మొదటి సంవత్సరం విద్యార్థులు, అదే కోర్సు చదివే రెండో సంవత్స