ఖాళీలను భర్తీ చేయాలని డిమాండు చేస్తూ వందలాది మంది నిరుద్యోగ యువకులు గురువారం కర్ణాటకలోని ధార్వాడ్లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలియచేశారు. తమ నిరసనలో భాగంగా నిరుద్యోగ యువజనులు ఆర్టీరియల్ జంక్షన్, జూబ్ల
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫార్మసీ కళాశాలలను బంద్ చేసి సమ్మె నిర్వహిస్తున్నట్లు ఫార్మసీ కళాశాలల విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.