రాష్ట్రంలో ని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్జీ విద్యార్థులు సాగించిన ఉద్యమంతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాకు కేంద్రం కట్టుబడి ఉంటుందా? లేక, ఏదో మెలికతో ప్రధాన్న�
గుండెకాయ లాంటి వర్సిటీల భూములు ఇతర సంస్థలకు అప్పగించటం మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్ర