విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జి
Intermediate Gurukuls | రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 12 గురుకులాల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు ఎత్తివేయాలనే నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్ది ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.