నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో విద్యార్థులు ఘర్షణకు దిగారు. నిట్ క్యాంపస్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలంరేపింది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో గురువారం రాత్రి తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు ఇనుప పైపులు, క్రికెట్ బ్యాట్లతో కొట్టుకున్న�
Manipur Clashes | మణిపూర్ ఘర్షణలు (Manipur Clashes) తాజాగా ఢిల్లీ యూనివర్సిటీకి వ్యాపించాయి. క్యాంపస్లో ఉంటున్న కుకీ విద్యార్థులు శనివారం నిరసనకు దిగారు. మెయిటీ వర్గానికి చెందిన విద్యార్థులు గురువారం రాత్రి తమపై దాడి చేస�