Earthquake | ఉత్తరాది రాష్ట్రాలను భారీ భూకంపం (Earthquake) వణికించింది. మంగళవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో దేశరాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్ సహా పంజాబ్, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది.
బీజింగ్: చైనాలో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.9గా ఉంది. వాయవ్య దిశలో ఉన్న క్విఘాయి రాష్ట్రంలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రత ఎక్కువగా ఉన్న న�