వీధి కుక్కల దాడిలో ఓ ఐదేండ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధి పద్మశాలిపురానికి చెందిన రఫీ, హైసా దంపతుల కూతురు గులాబ్షా పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి
వీధికుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలేమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో, పరిషార మార్గాలతో వారంలోగా నివేదించాలని రాష్ట్ర ప్రభ
వీధి కుకల దాడుల్లో గాయపడిన, మరణించిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించి చేతులు దులిపేసుకుంటే కుదరదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు శాశ్వత చర్యలు చేపట్టాల్సిందేనని హైకోర్ట�