జైపూర్: దళిత కుటుంబం నిర్వహించిన పెళ్లి ఊరేగింపుపై రాళ్లు రువ్విన కేసులో జైపూర్ పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. గురవారం రాత్రి పెళ్లి కొడుకును ఊరేగిస్తున్న సమయంలో.. రాళ్ల దాడి ఘటన జరిగింది
ముంబై: త్రిపుర హింసపై మహారాష్ట్రలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ముగ్గురు అధికారులతో సహా 18 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. త్రిపురలో మత హింసను వ్