రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇంగ్లిష్ మీడియం ఐదో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్ష�
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 21 ప్రైవేటు దవాఖానలను వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న 28 మంది ప్రభుత్వ వైద్యులకు నోటీసులు జారీచేశారు. ప్రైవేటు దవ�
కొలువుల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ సహా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలతోపాటు గ్రామాలు, పట్టణాల్లోని ని�