రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సీఈవోను నియమిస్తారా? ఆ ఉద్దేశం ఏమైనా ఉన్నదా? అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ను ఆదేశించింది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి బాగోతాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. వాల్మీకి కార్పొరేషన్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణం (రూ.187 కోట్ల వరకు నిధుల దారిమళ్లింపు) మరువకముందే, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్లో మ�