గతకొంత కాలంగా వరుస ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు (Maoists) పోలీసులపై పంజా విసిరారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లా మండిమర్క అటవీ ప్రాంతంలో ఐఈడీ (IED) పేల్చారు. దీంతో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో నలు�
మండలంలోని పలు రేషన్ షాపుల్లో సివిల్ సప్లయ్ స్టేట్ టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో కేశంనేనిపల్లి రేషన్ డీలర్ రాకేశ్పై 6ఏ కేసు నమ