సాగునీటి రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జేకే కాలనీ సింగరేణి గ్రౌండ్లో ఎమ్మెల్యే హరిప్రియ�
బీజేపీ అస్తవ్యస్త విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణించిపోతున్నదని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళి�
ప్రజలు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్యానికి గట్టి పునాదులు పడ్�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి దేశానికే దిక్సూచిలా మారిందని, ఎనిమిదేండ్లలో ఎవరూ ఊహించని మార్పులు జరిగాయని ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.