దేశంలోనే అతిపెద్ద వార్ మెమోరియల్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, టూరిజం మంత్రి శ్రీనివాస్గౌడ్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపా�
తెలంగాణ రాక ముందు కరీం‘నగరం’ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఇరుకు, అధ్వానమైన రోడ్లు, ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారంతో కళావిహీనంగా కనిపించేది. అప్పటి ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేద�
విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని, ఈ తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. విద్వేషపూరిత ప్రసంగాలను కట�
దేశంలో నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వంపై ఐక్య పోరాటాలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సీసీఎం చ�