కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్)ను తిరిగి అప్పగించడంలో మిల్లర్లు ‘మాయా’జాలం ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. గత సీజన్లో దిగుమతి చేసుకున్న రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని కొల్లగొట్టినట్లు ఇటీవల టాస్క�
తనిఖీలలో భాగంగా పట్టుబడుతున్న ఎన్నికల తాయిలాలు, బహుమతులను ఆయా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులోనే కలపాలని కేంద్రం ఎన్నికల బృందం రాష్ట్ర సీఈవోను ఆదేశించింది. నగదు విషయంలో సాక్ష్యాధారాలుంటే ఉదాసీనంగా వ్యవహరిం�