Ale Laxman | తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిత్రాలను రాచరికపోకడలుగా చూడాల్సిన పనిలేదని, అవి తెలంగాణ ప్రజల సాంస్కృతిక, రాజకీయ వారసత్వానికి ప్రతీకలని ప్రస్తుత తెలంగాణ రాజముద�
రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం మార్పు, రాష్ట్ర గీతంపై వివాదం అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చిచ్చు రేపింది. రేవంత్ వ్యక్తిగత ఎజెండా, కక్షసాధింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి, ప్రభుత్వాన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంలో రాచరికపు గుర్తులు ఉండకూడదని, దానిని మార్చే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పలురకాల గుర్తులను మార్చడం సర�
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన కాకతీయ కళాతోరణాన్ని రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతుండటం బాధాకరం. ఎంతో చరిత్ర గల కాకతీయ కళాతోరణానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత
KTR: చార్మినార్ గుర్తును స్టేట్ లోగో నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది సిగ్గుచేటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరానికి చార్మినార్ మ�