భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్, రుద్రంపూర్కు చెందిన సీనియర్ విద్యార్థి ఎ.జనతన్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ �