మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర స్థాయి అండర్-19 బాలబాలికల బాస్కెట్బాల్ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం బాలికల విభాగం సెమీస్లో మహబూబ్నగర్ 28-26తో ఖమ్మంపై గెలువగా, మరో సెమీస్లో హైదరాబాద
సీఎం కేసీఆర్ అన్ని రంగాలతోపాటు క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారుల్లో చైతన్యం తెచ్చేందుకే వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం నుంచి రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నీ మొదలుకానుంది. మూడు రోజుల పాటు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. పోటీలను రాష్ట్ర విద్యుత్ �