సమాజానికి నీతి బోధలు తమ పని కాదని, చట్టాన్ని కచ్చితంగా పాటించటమే తమకు ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన ఓ మహిళ అప్పీల్ విచారణ సందర్భంగా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ ఇ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు ఆటంకం తొలిగింది. పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీలకు సంబంధించిన పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది.