BRS leaders | తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేత ఈటల రాజేందర్ కులాన్ని వాడుకుంటున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మత్స్య సహకార సంస్థ చైర్మన్ పిట్టల రవీందర్ విమర్శించారు.
కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకంతో అధిక లాభాలు సాధించవచ్చని, అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర మత్స్య ఫెడరేషన్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్
మత్స్య రంగంలో మహిళలు రాణించి, ఆర్థిక సాధికారిత సాధించాలని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామ మహిళా మత్స్యకారులతో హైదరా