నిర్మల్ జిల్లా బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఏప్రిల్ 6న బాసర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నందున, ఏర్ప
దేవాలయాల్లో వేద పండితుల నియామకాలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రాత పరీక్ష నిర్వహించాలన్న రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్ణయం వివాదాస్పదమైంది. నిజానికి, ‘వేదం’ అనేది మౌఖికంగా మాత్రమే నేర్చుకొనేది. వేద విద్యల�
రాష్ట్ర దేవాదాయ శాఖలో అధికారుల బదిలీలపై రచ్చ జరుగుతున్నది. ఏడీసీలు, డీసీల బదిలీలు ఇంకా మొదలవకముందే ఈ ప్రక్రియలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.