Siricilla : గ్రామ పంచాయతీ ఎన్నికల భారీగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని జిల్లా టాస్క్ఫోర్స్, బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1,33,000ల విలువైన విలువై మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి, కిషన్రావుపేటలో నూతనంగా నిర్మాణం చేసిన పల్లె దావఖానలను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలిపోయిన పనులను త్వరగా