కేవలం ఆరుగురు ఎస్టీలున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు తీ�
అనుముల మండలం పేరూరు పంచాయతీలో ఎస్టీ జనాభాయే లేదు. కానీ ప్రభుత్వం ఆ పంచాయతీని ఎస్టీ మహిళకు రిజర్వు చేయడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. 2014 కు ముందు పేరూరు పంచాయతీ పరిధిలో మదారిగూడెం, ఆంజనేయతండా, పుల్లారెడ్డి�