బీఆర్ఎస్ పాలనలో తండాల ముఖచిత్రం మారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన గిరిజన తండాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో ప్రగతి దిశగా అడుగులు వేస్త�
హైదరాబాద్ : ప్రత్యేక పద్దు చట్టం-2017 కింద గిరిజన జనాభాకు అనుగుణంగా ఆయాశాఖలను కేటాయించిన నిధులను సద్వినియోగం చేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం దామోదర సంజీవయ్�