దేశవ్యాప్తంగా ప్రజలను మత విద్వేషాలతో రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధిపొందేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను విమర్శించారు. శనివారం ఆయన సంగారెడ్డిలోని సెయింట్ ఆం
జాతీయ స్థాయిలో మెడికల్ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,811 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 38 బృందాలు కంటి వెలుగు శిబిరాల్లో పాల్గొనగా, ఇప్పటివరకు 1,06,634 మందికి కంటి పరీక్షలు చేశారు.