వానకాలం సీజన్ మొదలై నెలదాటినా ఒక గట్టి వాన లేదు. ఎక్కడి నుంచీ వరదా లేదు. కానీ, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి.. కాళేశ్వరం జలాలతో నిండుకుండల్లా మారుతున్నాయి.. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరద క�
సాగునీటి రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం సరికొత్త చరిత్రను లిఖించింది. వట్టిపోయిన శ్రీరాంసాగర్ జలాశయానికి కాళేశ్వర జలాలతో జీవం పోయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరిం�