‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది.. దీనివల్ల ప్రయోజనమేమీ లేదు.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగింది’ అంటూ ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిస�
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల రైతుల పోరాటం ఫలించింది. ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ఇటీవల కోరుట్ల-వేములవాడ రోడ్డుపై ధర్నా చేసి, కలెక్టర్ సత్యప్రసాద్కు వినతి పత్రం అందజేశారు.