తుంగతుర్తి నియోజక వర్గంలో కరువుచాయలు అలుముకున్నాయి. చెరువులు, కుంటలు, బోర్లు వట్టి పోతున్నాయి. వేల రూపాయలు అప్పులు తెచ్చి గతంలో మాదిరిగా ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందుతుందనే ఆశతో అన్నదాతలు 90 వే�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పాలేరు (బయన్న) వాగులోకి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని బుధవారం కర్కాల గ్రామ రైతులు ఎండిన వాగులో ఆందోళన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండే ఎండల్లోనూ ఈ వాగు �