హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు మహమ్మద్ సలీంపాషా (24) శనివారం ఎస్సారెస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యాడు. ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన మహమ్మద్ చోటేమి�
సూర్యాపేట జిల్లాలోని కాళేశ్వరం ఆయకట్టు పరిధిలో గల ఎస్సారెస్పీ ప్రధాన కాల్వల్లో గత బీఆర్ఎస్ హయాంలో నిండుగా తొణికిసలాడుతూ నీళ్లు పారగా, నేడు సన్నటి పాయ కనిపిస్తున్నది.
యాసంగిలో సాగు చేసిన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులకు భంగపాటు తప్పడం లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటగా, బోర్లలో నీ