భారత్లో క్రమంగా వృద్ధుల జనాభా పెరుగుతున్నది. మరోపక్క 0-14 సంవత్సరాల వయసున్న పిల్లల సంఖ్య నిరంతరంగా తగ్గిపోతున్నదని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తన 2023 శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎస్ఆర్ఎస్) న�
ప్రసూతి మరణాల (ఎంఎంఆర్) తగ్గింపులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అతి తక్కువ మరణాలతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ.. తగ్గుదల రేటులో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.