Tirumala | తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం సందర్భంగా కనుమ రోజున నిర్వహించే గోదా పరిణయోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు వివరించారు.
శ్రీవారిమెట్టు సమీపంలో మంగళవారం శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి మొదలైన ఉత్సవమూర్తుల ఊరేగింపు.. శ్రీవారిమెట్టు సమీపంలోని �