శ్రీశైలం విద్యుత్ కేంద్రంలోని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్�
నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రం వద్ద వారం రోజులుగా నీరు లీక్ అవుతున్నది. యూనిట్-1 జీరో ఫ్లోర్ డ్రాఫ్ట్ ట్యూబ్ నుంచి నీటి ధార పడుతున్నది.
ఏం జరిగిందో అందరికీ తెలుసు.. జరిగిన సంఘటనపై ప్రభుత్వం, సంస్థల యాజమాన్యాలు చిటికెలో స్పందించిన వైనం కూడా సర్వత్రా ఎరుకే. మరమ్మతులకు ఎంత ఖర్చు అయ్యిందో అధికారులే స్పష్టంగా చెప్తున్నారు.