Srisailam CI Prasada Rao | ప్రతి సత్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని సత్రాల నిర్వాహకులకు శ్రీశైలం సీఐ ప్రసాదరావు చెప్పారు.
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులతో మర్యాద పూర్వకంగా మెలగడంతోపాటు వారు సూచించిన గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేయాలని శ్రీశైలం సీఐ ప్రసాదరావు సూచించారు.