కొవిడ్-19 నిబంధనలతో శ్రీరామనవమి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో సీతారాముల కల్యాణం కోసం ఉత్సవ విగ్రహాలను కళాకారులు సిద్ధం చేస్తున్నారు. ఉప్పల్-నాగోలు రహదారిపై సో
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి భక్తులు గోటి తలంబ్రాలను సమర్పించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణచైతన్య సంఘం సభ్యుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో భక�