రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 28న విడుదల కానుంది.
హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్లో పూజా �
రేడీయో జాకీ విజిల్ మహాలక్ష్మి కర్నూల్లో చాలా ఫేమస్. ఈ అమ్మడికి అభిమానులు కూడా ఎక్కువే. మహాలక్ష్మి పోగ్రామ్ చేసిందంటే ఫ్యాన్స్ హంగామాతో అదిరిపోవాల్సిందే. జీవితాన్ని సరదాగా గడిపే ఆ భామ ఓ పోలీస్ అధిక